Connect with us

National

Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్.. ప్రీ పోల్స్‌‌కు మధ్య డిఫరెన్స్ ఏంటి..?

Published

on

ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ లాగే ప్రీపోల్‌ సర్వేలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశంలో ప్రీ పోల్‌ సర్వేలను చాలా సంస్థలు నిర్వహిస్తుంటాయి. వీటి సంఖ్య ఇంత అని చెప్పటం సాధ్యం కాదు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రీపోల్‌ సర్వేలు ఎన్నికల్లో ఏ దశలోనైనా నిర్వహించవచ్చు. చట్టసభల గడువు ముగియక ముందు, ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు, పొత్తులు ఉంటాయో లేదో తేలకముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు, కూటములు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందు, పోలింగ్‌ తేదీకి ఎంతో ముందు, లేదా దగ్గర పడిన సమయంలో కానీ ప్రీ పోల్‌ సర్వే నిర్వహించవచ్చు.

అయితే ప్రీ పోల్‌ సర్వే నిర్వహించే సమయానికి ఓటర్లలో అధిక భాగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక పోయి ఉండవచ్చు. లేదా సందిగ్ధంలో ఉండొచ్చు. లేదంటే అప్పుడు ఒపీనియన్‌ చెప్పిన వారు అసలు ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చు కూడా. ఈ పరిమితుల దృష్ట్యా ప్రీ పోల్‌ అంచనాను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు. అదే ఎగ్జిట్‌ పోల్‌ అయితే.. పోలింగ్‌ జరిగిన రోజే చేపడతారు.

అందుకే ప్రీ పోల్‌తో పోలిస్తే ఎగ్జిట్‌ పోల్స్‌కు కచ్చితత్వం కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఎగ్జిట్‌ పోల్‌ అంచానాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే.. దాన్ని బట్టి ఆ సంస్థ ఎంత కచ్చితత్వమన్నది వెల్లడవుతుంది. కానీ చాలా సందర్భాల్లో తమ అంచనాలకు 60 శాతం దగ్గరగా ఫలితాలున్నా.. తాము విజయం సాధించినట్టు చాలా సంస్థలు ప్రకటించుకుంటుంటాయి.

పోలింగ్‌ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఏ సమయంలో ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించారు? ఎన్ని శాంపిల్స్‌ తీసుకున్నారు? అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు? ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్ పలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తారు. అయితే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంత మంది కొట్టి పారేస్తారు. ఎందుకంటే ఎగ్జిట్‌ పోల్స్‌కు విరుద్ధంగా కొన్ని సార్లు ఫలితాలు వెల్లడవుతుంటాయి. 2004లో ఇలాగే జరిగింది. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది.

ఎగ్జిట్‌ పోల్స్‌లో మార్జిన్‌ ఆఫ్‌ ఎర్రర్‌ ఎంత ఉంటుంది? అని నిపుణులను అడిగితే.. సాధారణంగా ఐదు శాతం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో మూడు శాతమని సమాధానమిస్తారు. అరుదుగా సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్లో ఓటింగ్‌ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉంటాయి. దీనికి స్థాఇక అంశాలు ప్రధాన కారణమన్న విశ్లేషణలున్నాయి. రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్‌ శాతంలో స్వల్ప తేడా ఉంటే ఆ పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను లెక్కకట్టటం చాలా కష్టమంటారు సర్వే నిర్వాహకులు. అందే ఓటింగ్‌ శాతంలో వ్యత్యాసం బాగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యు సులభంగా లెక్కించవచ్చంటారు.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

National

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?

Published

on

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రయాణీకుని అవసరాలను తీర్చేందుకు రైల్వే తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉండేది. ఇందుకు కొన్ని నియమాలను రూపొందించింది ఇండియన్‌ రైల్వే.

సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను మార్చింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేయాలి?

ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే, మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు అలాట్‌మెంట్ లభిస్తుందని తెలిపింది. మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేసుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది.

Continue Reading

National

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

Published

on

UP Government On Kanwar Yatra Case : కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలియజేసింది. ఆహారశాలలు, తినుబండారాల పేర్ల విషయంలో సంశయం తలెత్తుతోందని యాత్రికులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెప్పింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ అయ్యాయని, అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొంది. అంతకుముందు యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్‌ యజమానులు ఎవరు అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Continue Reading

National

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

Published

on

Draupadi Murmu Teaching: దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థుల పేర్లు అడిగిన రాష్ట్రపతి వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ముర్ము అన్నారు.

అనంతరం గ్లోబల్‌ వార్మింగ్‌పై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ (అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి)’ గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25న ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు కూడా ద్రౌపది ముర్ము కావడం విశేషం. రాష్ట్రపతిగా ఆమె ప్రమాణస్వీకారం చేసే నాటికి ముర్ము వయసు 64 సంవత్సరాలు. కాగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె ఝార్ఖండ్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. అంతకుముందు ఆమె 1994- 97 మధ్య రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీఅరబిందో ఇంటిగ్రెల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌గా వ్యవహరించారు.

రాష్ట్రపతి భవన్​లో కొత్త పేర్లు
దిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రెండు హాల్స్‌ పేర్లు మారాయి. భవన్​లో దర్బార్ హాల్‌, అశోక్‌ హాల్‌ను ఇకనుంచి కొత్త పేర్లతో పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ వెల్లడించింది. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్​ను గణతంత్ర మండపం, అశోక్‌ హాల్‌ను అశోక్‌ మండపంగా పిలవనున్నారు.

Continue Reading
Andhrapradesh8 hours ago

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!

International8 hours ago

‘గత ఒప్పందాల పట్ల గౌరవం ఉండాలి- బార్డర్​లో శాంతి ఉంటేనే చైనాతో సత్సంబంధాలు!’ : జైశంకర్

International8 hours ago

US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్‌లో వెల్లడి ..

International8 hours ago

Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారన్న మస్క్.. తీవ్రంగా ఖండించిన కుమార్తె!

National8 hours ago

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?

Career1 day ago

IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

National1 day ago

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

National1 day ago

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

International1 day ago

ఆ లిస్ట్​ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్​లో రానుందంటే? – PARIS OLYMPICS 2024

National1 day ago

Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

National2 days ago

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Telangana2 days ago

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

National3 days ago

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

National3 days ago

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

International3 days ago

ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

National3 days ago

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

International3 days ago

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

National3 days ago

కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

International3 days ago

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

International4 days ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National4 days ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana4 days ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National5 days ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International5 days ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International5 days ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh5 days ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National5 days ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business6 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh6 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International6 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education2 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National2 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News2 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National2 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh2 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National2 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National2 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh1 month ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh2 months ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Political2 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

Business2 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Trending