IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు....
Paris Olympics 2024 Live Telecast : పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా సంబరాలు నేడు (జులై 26) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఈవెంట్లు కూడా ప్రారంభం కాగా, అఫీషియల్ ఓపెనింగ్ సెరిమనీతో...
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల...
Korean Countries Balloons War : ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త బెలూన్ల యుద్ధం మరింత ముదిరింది. ఉత్తర కొరియా మళ్లీ పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రాగణంలో...
Union Budget 2024 Estimates : మూడో విడత మోదీ సర్కార్ లక్ష్యాలను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. వరుసగా ఏడోసారి వార్షిక...
Philippines Mall: మాల్లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. మనుషులైనా తమ ఉద్యోగంలో అలసట, బద్ధకం ప్రదర్శిస్తారేమోగానీ ఈ పిల్లి మాత్రం విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చేస్తోంది. ఫిలిప్పీన్స్లో ఆ...
Kanwar Yatra 2024 : కన్వర్ యాత్ర. ఇది మతపరమైన విశ్వాసం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర. ఏటా 15రోజుల పాటు జరిగే కన్వర్ యాత్రకు యూపీలోని పలు ప్రాంతాల నుంచి కావడి మోస్తూ...
యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్ను కీన్గా అబ్జర్ చేస్తోంది భారత్. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న ఎన్నికల సమరం భారత్లో ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య...
Trump Was Attacked : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాల్పుల దాడి నుంచి రక్షించడంలో తమ ఏజెన్సీ విఫలమైందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ అంగీకరించారు. ట్రంప్పై జరిగిన దాడి సీక్రెట్...
14 Hours Work In Karnataka : కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పెంచాలని సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోశ్ లాడ్ అన్నారు. ఐటీ ఉద్యోగుల...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ముఖ్యంగా హైస్కూల్ వేళల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మారస్తూ ఉత్వర్వులు...
RSS Ban Removed : ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశంసించింది. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం...
అగ్రరాజ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు మనోళ్లు. ఉపాధి కోసం, ఉన్నత చదవుల కోసమే కాదు.. అవసరమైతే జెండా పాతేసి.. అమెరికాను ఏలి చూపిస్తామని ప్రూవ్ చేస్తున్నారు. కిందిస్థాయి మేయర్ పదవుల నుంచి ఏకంగా వైస్ ప్రెసిడెంట్...
Brazilian Rock Singer Dies : బ్రెజిల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాక్ సింగర్ లైవ్ ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఫ్యాన్(అభిమాని) అతడి పాలిట మృత్యువయ్యాడు....
దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు....
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి ఆ సంస్థ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ”అత్యధికులు అనుసరించే ప్రపంచ నాయకుడిగా నిలిచిన...
ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు హైదరాబాద్, రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్ను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు హైస్కూల్ వేళల్లో మార్పు లు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం...
వనేశ్వర్, జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉంది. ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కటక్లోని తన నివాసంలో ఒక టీవీ...
Footwear Thieves Arrested Karnataka : మనం ఇప్పటి వరకు బంగారం, నగదు, చైన్, బైక్ వంటివి ఎత్తుకెళ్లే దొంగలనే చూశాం. కానీ బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం బ్రాండెడ్ షూస్నే టార్గెట్గా పెట్టుకున్నారు....
UPSC Chairman Resign : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్...
Pooja Khedkar IAS Controversy : మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ IAS పూజా ఖేడ్కర్పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు సహా భవిష్యత్తులో పరీక్షలు, సెలక్షన్స్...
Inner Ratna Bhandar Valuables Shifted : కోట్ల మంది ఎదురుచూసిన పూరీ రత్న భాండాగారంలో మూడవ గదిలో విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ పూర్తైంది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి అల్మారాలు, పెట్టెల్లో...
సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనం వాయితీగా వస్తోంది....
ప్రముఖ టెక్ దిగ్గం మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్ంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వినామానాలు మొదలు బ్యాంక్లు, స్టాక్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ వరకు పలు రంగాలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా...
Cave On Moon : జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు....
Donald Trump Shooter : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్పై విచారణలో పెద్దగా పురోగతి రాలేదు. అతడు ఎందుకు ఈ హత్యాయత్నం చేశాడు...
Naxal Blast In Chhattisgarh : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీజాపుర్ జిల్లాలో బుధవారం...
Puri Ratna Bhandar Reopen : పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రహస్య గదిని అధికారులు గురువారం ఉదయం మళ్లీ తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు...
Ex-Rolls-Royce Designer : రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ ప్రసిద్ధ పాతకాలపు కార్ల నిపుణుడు ఇయాన్ కామెరూన్ దారుణ హత్యకు గురయ్యారు. జర్మనీలోని లేక్ అమెర్సీ సమీపంలోని హెర్షింగ్లో తన 3 మిలియన్ డాలర్ల...
గురువారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే...
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పట్టణాలకు కూడా విమాన సర్వీసులను అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ...
ఈ-చలాన్ ప్రక్రియ( E -challan process) అమలులోకి వచ్చిన తర్వాత ఒక్క ముంబైలోనే 42.89 మిలియన్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ( Traffic Rules ) ఉల్లంఘించగా, ముంబై రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి...
Usha Chilukuri Vance : త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. అమెరిక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా...
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది...
3 Players May Replace Virat Kohli, Rohit Sharma, Ravindra Jadeja: టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఇంటర్నేషనల్కు వీడ్కోలు...
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మంచి రోజులు వస్తున్నాయని భక్తులు అంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించలేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీటీడీ ఈవోగా జే....
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి...
దేవభూమిని ఉత్తరాఖండ్ ను సాంస్కృతిక నగరంగా కూడా పిలుస్తారు. హిందూ మతపరంగా ముఖ్యమైన అల్మోరా జిల్లాలో అనేక పౌరాణిక , చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జగేశ్వర్ ధామ్ ఆలయం. ఇక్కడ నుంచి శివలింగ...
భూమి ఆన్లైన్ (2024): ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్న లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవటంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు. భూమి లేకపోవడం....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం-...
Heavy Rush in Vijayawada Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవురోజులు రావటంతో బెజవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. మరోవైపు భక్తులు...
AP Private Universities Fee : రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫీజులు 2024-25 నుంచి 2026-27...
Nepal New Prime Minister : చైనా అనుకూలవాది!, CPN-UML చైర్మన్ కేపీ శర్మ ఓలీను నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76-2 ప్రకారం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలీని కొత్త...
PM Modi followers on X : ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఫీట్ సాధించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) దాటింది. గతంలో...
Donald Trump Injured in Shooting : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పై...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవికాలానికి తీసిపోని రీతిలో ఎండలు మండిస్తుంటే ఇబ్బంది పడిన ప్రజానీకం ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. తాజాగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం...
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత.. అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు. అత్యంత పటిష్ఠమైన భద్రతా, పాములు పట్టేవారి సమక్షంలో ఆ రత్న భాండాగారాన్ని తీశారు. 46 ఏళ్ల...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న వెంకటపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర 17 రోజులపాటు 433 కిలోమీటర్ల ప్రయాణం నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు రైతులు...
: ఈ ఏడాది జనవరిలో డీఏ 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. దీంతో కొన్ని రకాల అలవెన్సులు, ఇ… డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గతంలో జారీ...
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్స్ అందించింది అంబానీ ఫ్యామిలీ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. బాక్సులో వెండి నాణెం సహా...
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు....
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 63,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,676 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు సారథ్యంలో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిల్లో కొన్ని కొత్తవిగా కాగా, మరికొన్ని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. వాటినే తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ...
ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. తమ ఆర్ధిక పరిస్తితికి, సమయానికి తగిన విధంగా అందమైన ప్రదేశాలను ఎంచుకుని పర్యటించడానికి ఇష్టపడరు. నది ఒడ్డున లేదా సముద్ర తీరంలో విహరించాలని తమ నచ్చిన వారితో ప్రకృతి...
Nepal Pm Prachanda Loses Vote Of Confidence : నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 275సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138ఓట్ల మెజార్టీ అవసరం. ప్రచండ...
India Population Report : గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్, ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో...
Anant Ambani Radhika Wedding : ప్రస్తుత రోజుల్లో వివాహాలు 3 నుంచి 4 రోజుల పాటు నైట్, కాక్టెయిల్ రిసెప్షన్లు వంటి వివిధ కార్యక్రమాలతో సాగడం సర్వసాధారణం. కానీ, ఏడు నెలల పాటు వివాహ...
ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులో చూస్తున్నాయి. పూజా ఖేద్కర్ కుటుంబసభ్యులు కూడా గతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె తల్లి మనోరమ గతంలో అనేక అరాచకాలకు పాల్పడిన విషయాలు...
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరట్లేదు. దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణ 22కి వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు...
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే.. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం...
ఏపీలో స్థానిక సంస్థలకు కూటమి సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక అల్లాడిన స్థానిక సంస్థలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని...
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే నాలుగు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటించారు.అక్టోబర్ 18 నుంచి ఈ రైళ్ల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రైల్వే అధికారులు ప్రకటించిన వాటిలో...
Agniveer Scheme: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకం తీవ్ర వివాదానికి కారణం అయింది. నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఈ అగ్నివీర్ స్కీమ్పై మొదటి నుంచీ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే...
Tirumala PrankVideo: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో వైరల్గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. పట్టిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో యువకులు మొబైల్...
దేశ వ్యాప్తంగా సంచలనం రేసిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అనుమానితుడు రాజేశ్ రంజన్...
పేదలకు మూడు పూటలా అన్నం పెట్టి ఆదుకునే అన్న క్యాంటీన్లను వచ్చే నెలలో పునః ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు క్యాంటీన్లను ఓపెన్ చేసే విషయాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు...
కార్గిల్ యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాకిస్థాన్ పోస్టులపై మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో భారత సైన్యం విరుచుకుపడింది. ఈ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా.. భారత వైమానిక దళం ముందే...
విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు. అలాంటి ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. పరిశ్రమ...
PM Modi Austria Visit : ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను...
Sea Japan Swimmer Rescue : చైనాకు చెందిన 20ఏళ్ల యువతి జపాన్ బీచ్లో ఈత కొడుతూ గల్లంతైంది. సోమవారం రాత్రి కనిపించకుండాపోయిన ఆమె ఆచూకీ, ఎట్టకేలకు 37గంటల తర్వాత బుధవారం ఉదయం లభించింది. ఈత...
China Bunkers: డర్టీ డ్రాగన్ బుద్ధి మారడం లేదు.. భారత దేశ సరిహద్దుల వెంట.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను ఆపడం లేదు. తాజాగా చైనా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. చైనా పీపుల్స్ లిబరేషన్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ శుక్రవారం ముంబైలో రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. వివాహానికి...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీ గిరి క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం...
విడాకుల తీసుకునే ముస్లిం మహిళలకు భరణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళకు తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని నుప్రీంకోర్టు తేల్చి చెప్పింది....
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో బీహార్ నుంచి హిమాచల్ వరకు ఉత్కంఠ నెలకొంది. కొందరు సభ్యులు మృతి...
Russian Army Shoes Made In Bihar : ప్రస్తుతం రష్యా నుంచి భారత్ ఆయుధాలు, యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. అయితే భారత్ కూడా రష్యా ఓ ముఖ్యమైన యుద్ధ సామగ్రిలాంటి దాన్నే ఎగుమతి...
IMD Issues Red Alert : భారీ వర్షాలు ముంబైను ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి. భారీ వర్షాల...
WhatsApp Context Card : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్రూపు మెసేజింగ్ ఫీచర్ల భద్రతను మెరుగుపర్చేందుకు రూపొందించిన కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజ్ ప్లాట్ఫారమ్ ఇప్పుడు...
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో...
Malta International Airport : యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్నిపర్వతం అయిన మౌంట్ ఎట్నా విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావటంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఈ కారణంగా ఆకాశంలోకి భారీగా బూడిద వెదజల్లుతుంది....
మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూజలు, వ్రతాలతో బిజీ బిజీగా కాలం గడిపేయనున్నారు. ఎందుకంటే రాబోయేది శ్రావణమాసం. ఈసారి శ్రావణ మాసానికి ఓ ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. ఈసారి శ్రావణమాసంలో ఐదు సోమవారాలు...
భారీవర్షాల కారణంగా ఛార్థామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఛార్థామ్ యాత్రను నిలిపివేస్తునట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బద్రీనాథ్ ,...
PM Modi Russia Visit : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ స్వాగతం పలికారు. గార్డ్ఆఫ్ ఆనర్తో మోదీకి...
Biden Letter To Congressional Democrats : డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానే అని జో బైడెన్ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత డ్రామా కట్టిపెట్టాలంటూ డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యులకు...
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( (NEET) యూజీ పరీక్ష వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్నం లీక్ అయిన మాట వాస్తవమేనని ప్రధాన న్యాయమూర్తి...
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం భారత ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. అయితే సైనికులు ఎదురుకాల్పులు మెుదలుపెట్టడంతో ఆ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు...
Mumbai Rain Updates : దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు...
Abhishek Sharma – Yuvraj Singh: అభిషేక్ శర్మ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ శిష్యుడు అని తెలిసిందే. పంజాబ్కు చెందిన అభిషేక్కు యూవీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అలాగే ఈసారి ఐపీఎల్లో...
Puri Jagannath Rathyatra 2024 : విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు...
Rath Yatra Overcrowding : ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలో తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి...
రాధిక-అనంత్ల కల్యాణం.. కనులకు వైభోగం!. ప్రస్తుతం ప్రపంచమంతా ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’ వైపే చూస్తోంది. ఎందుకంటే అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్లి వేదిక ఇది. పెళ్లంటే పది కాలాల పాటు గుర్తుంచుకునేలా ఘనంగా జరిపించాలంటారు...
ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఏడాదికి గాను ఫీజులు ఖరారు చేశారు. ఇందులో భాగంగా బీటెక్తో పాటు, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం...
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణ వాది మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీను ఆయన ఓడించారు. లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా...
విశ్వ ప్రసిద్ది పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి దేవీ సుభద్రలు అధిరోహించే రథాలు నందిఘోష్, తాళధ్వజ, దర్పదశళన్ తయారీ పనులు పూర్తయ్యాయి. ఈ రథాలపై ఆకర్షణీయమైన పార్శ్వదేవతలు, చండీ చాముండి,...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్ట్ 12...
Rishi Sunak Emotional Speech : బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వం వహించిన కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 14ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ఎండ్ కార్డు పడింది. లేబర్ పార్టీ...
మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే..అలాగే ఫాలో అయిపోతే అంతా సెట్ అవుతుందనేది భ్రమ. కొన్నిసార్లు వైద్య నిపుణులు ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. అలాంటిది గూగుల్ సమాచారమో లేక...
Assam Floods 2024 : ఈశాన్య రాష్ట్రం అసోంను గతనెల రోజులుగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటం వల్ల అసోంను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసోంలో ఎక్కడ...
Britain Election Result 2024 : బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు. లేబర్ పార్టీ అఖండ...
Central Government Approves Hyderabad Bangalore Highway Expansion : రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి...