Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులపై రైతుల కూటమి ప్రభుత్వానికి వరుసగా విన్నవిస్తున్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయి రూ.380...
ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే...
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభం అయ్యాయి. నేటి...
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పట్టణాలకు కూడా విమాన సర్వీసులను అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ...
ఈ-చలాన్ ప్రక్రియ( E -challan process) అమలులోకి వచ్చిన తర్వాత ఒక్క ముంబైలోనే 42.89 మిలియన్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ( Traffic Rules ) ఉల్లంఘించగా, ముంబై రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి...
Heavy Rush in Vijayawada Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవురోజులు రావటంతో బెజవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. మరోవైపు భక్తులు...
AP Private Universities Fee : రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫీజులు 2024-25 నుంచి 2026-27...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు సారథ్యంలో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిల్లో కొన్ని కొత్తవిగా కాగా, మరికొన్ని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. వాటినే తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ...
ఏపీలో స్థానిక సంస్థలకు కూటమి సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక అల్లాడిన స్థానిక సంస్థలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని...