అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియమకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల (DSC application) దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడురోజుల పాటు పొడిగించింది. ఈనెల 22 వరకు చివరి తేదీగా నిర్ణయించగా దానిని 25వ...
Hyderabad RRR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును రేవంత్ సర్కార్ తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)-దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటనకు...
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో...
Useful Kitchen Tips in Telugu:అన్నం వండినప్పుడు మెత్తగా అయ్యిపోతూ ఉంటుంది. ఆలా మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొంచెం వంట నూనెను వేసి వండితే అన్నం పొడి పొడిగా...
రేపు జమ్మూలో మోదీji చేతుల మీదుగా ప్రారంభం కానున్న అత్యాధునికంగా నిర్మించిన కొత్త AIIMS & IIM భవనాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా...
పంటలకు కనీస మద్దతు ధర కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులో చేపట్టిన ‘ ఢిల్లీ చలో’ (Delhi Chalo) మార్చ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైతు నాయకులు (Farmer Leaders) తెలిపారు. కేంద్ర మంత్రుల (Central Ministers)తో ఆదివారం...
*టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. పేరు శ్రీపతి… చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి...
BJP National council meeting: లోక్సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజు భక్తులు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ప్రతి నెలా శ్రీవారి ప్రత్యేక దర్శనంతో పాటు వివిద ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తుంటుంది....
GSLV-F14: నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ-F 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో...
పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్లో రష్యా మొదలెట్టిన...
ఐదేళ్లు కడితే చాలు సింగిల్ ప్రీమియంతోనూ అవకాశం న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) పిల్లల కోసం కొత్త ప్లాన్ను విడుదల చేసింది. అమృత్బాల్ పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్లో...
Henley & Partners Survey: తరతరాలకి సరిపడా సంపాదించాలనుందా..? ప్రశాంతంగా రిటైర్ అయిపోయి కాలుమీద కాలు వేసుకుని గడపాలనుందా..? అయితే…స్విట్జర్లాండ్లో సెటిల్ అయిపోవాల్సిందే. Henley & Partners సంస్థ చెప్పిన విషయమిది. ముఖ్యంగా భారతీయులకు ఈ...
అత్తిపత్తి లేదా సిగ్గాకు.. దీనినే సాధారణ భాషలో ముట్టుకుంటే ముడుచుకుపోయే మెుక్క అంటారు. ఊర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మెుక్క ముట్టుకుంటే ముడుకుపోతుంది.. కానీ ఆరోగ్య ప్రయోజనాలు...
*అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు* 🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻 🄷🄴🄰🄻🅃🄷 🄳🄰🅈 గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. BP: 120/80 2. పల్స్: 70 – 100 3. ఉష్ణోగ్రత: 36.8 – 37 4. శ్వాస:...
పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏదైనా నెలవారీ ఆదాయం తప్పనిసరి ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీ పెన్షన్ ఉంటే బాగుంటుంది. అప్పుడే పదవీ...
** 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *మహాతేజం రథసప్తమి : అంటే ఏమిటి , ఎందుకు ?* రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి...
బెంగళూరు ( Bengaluru ) భారతదేశంలోనే ఒక అందమైన నగరం. అనేక చెట్లు, మొక్కలతో ఇది “గార్డెన్ సిటీ”( Garden City ) అనే పేరు కూడా తెచ్చుకుంది. బెంగుళూరులో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే...
తాజ్ మహల్ వద్ద సచిన్ టెండ్కూలర్ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు వెళ్లారు. అక్కడ తాజ్ మహల్ను సందర్శించారు. చారిత్రత్మక స్మారక చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ను చూసి మంత్రముగ్ధులయ్యారు....
వొంటిమిట్ట కోదండ రామాలయం 🙏🌹🙏 వివరణ: ఇది కడప సమీపంలోని వొంటిమిట్ట గ్రామంలోని రామ మందిరం. ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి కారణం ఈ ఆలయాన్ని వొంటుడు మరియు మిట్టడు అనే ఇద్దరు దొంగలు...
: *వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..* ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే...
ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలు ఖాళీ అయితే.. మూడింటికి వైసీపీ తరపున అభ్యర్ధులు నామినేషన్ వేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ్రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో...
పదో తరగతి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇస్రో. ఇస్రో కొంతకాలం క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది....
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టు వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్: 23 పోస్టులు...
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET – 2024 పరీక్ష షెడ్యూల్ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిoది. ముందుగా మే 13 నుంచి 19 వరకు...
భారత ప్రధానమంత్రి ప్రస్తుతం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ మంగళవారం అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రసంగించారు. ”అహ్లాన్ మోదీ”...
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1లో...
ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వృద్ధులే కాదు యువత, పిల్లలు కూడా మధుమేహంతో బాధపడుతున్నారు. నిజానికి మధుమేహం అనేది మెటబాలిక్ సిండ్రోమ్. దీనికి కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. అయితే, మధుమేహాన్ని...
దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది.? ఏ రాష్ట్రంలో ఉంది.? అక్కడి నుంచి ఏయే ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర...
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్జీవోలు మరోసారి సమర శంఖం పూరించారు. సమస్యలపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్న సీఎం జగన్ వినడం లేదని ఎన్జీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి వెళ్లాల్సిందేనని...
ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ఉద్యోగుల ఆందోళన...
సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తుల విగ్రహాలు అంటే చాలా మక్కువ. అలాంటి విగ్రహాలు ఇటీవలే తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేక సార్లు బయటపడ్డాయి. ఈ విగ్రహాలను వేటకు వెళ్లిన మత్సకారులకు దొరకడంతో.....
వైసీపీతోనే రాష్ట్ర ప్రగతి జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. సంక్షేమ పథకాలు పొందిన వారందరూ అండగా ఉండాలని కోరారు. మంగళవారం దర్శిలోని కొత్తపాలెం రెండో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ...
అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగ పడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పలు రకాల అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయి....