Connect with us

Hyderabad

Mlc Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం.. తొలిరోజు ముగిసిన ఈడీ కస్టడీ, ఏమేం అడిగారంటే..

Published

on

Mlc Kavitha Arrest : తొలి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్) కస్టడీ ముగిసింది. ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అటు ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు కవితను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు.

కవితను కుటుంబసభ్యులు కలిసిన సమయంలో ఈడీ అధికారులు ఉండొద్దని ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల్లో ఇచ్చింది. మరోపక్క రేపు సుప్రీంకోర్టులో కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించనున్నారు కవిత తరుపు న్యాయవాదులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయవాదులను కలిశారు కేటీఆర్, ఇతర కుటుంబసభ్యులు. ఎల్లుండి కవిత ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పటికే లిస్ట్ అయ్యింది. లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు కవిత కుటుంబసభ్యులు.

లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ చట్టం కింద కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారం రోజలు ఈడీ కస్టడీకి కవితను రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ప్రశ్నించారు. 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే మొబైల్ లో డేటా ఎరేజ్ చేయడంతో పాటు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అనేక ప్రశ్నల్లో కవితను అడిగినట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు.. కేజ్రీవాల్, సిసోడియాతో చర్చలు జరిపారా? కంపెనీలో వాటా ఉందా? అక్కడి నుంచి మీకు లాభాలు అందాయి అన్నట్లు కొందరు నిందితులు వాంగూల్మాలు ఇచ్చారు. దానికి మీరు ఏమంటారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.

”ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా? ఎవరెవరు పాల్గొన్నారు? లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో పాలసీలో చేయాల్సిన మార్పులకు సంబంధించి ఏమైనా సూచనలు చేశారా? కమిషన్ రేట్లు పెంపుదలకు సంబంధించిన అంశాలపైన మీతో చర్చలు జరిగాయా? ” ఇటువంటి అనేక ప్రశ్నలు కవితను ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.

Hyderabad

ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి

Published

on

హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్‌కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.

Continue Reading

Andhrapradesh

Metro Rail: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇక హైదరాబాద్ వాసులకు నో టెన్షన్

Published

on

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది
మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో యాజమాన్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది మెట్రో యాజమాన్యం. మెట్రో రైళ్ల సేవల వేళల్లో మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం చివరి మెట్రో ట్రైన్ రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని యాజమాన్యం ఇంకాస్త పెంచింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ వాసులకు ఆర్థ్రత్రి దాటాక కూడా మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు.
ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి పలు నిర్ణయాలు తీసుకుంటున్న మెట్రో రైల్ అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా ఈ సమయానికి నడిపిన ట్రయల్స్‌ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Continue Reading

Hyderabad

తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం..!

Published

on

తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్
బీబీనగర్‌-గుంటూరు మధ్య రెండో లైన్
త్వరలోనే పనులు ప్రారంభమయ్యే
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌-గుంటూరు రెండో రైల్వే లైన్‌ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్‌ లైన్‌ మాత్రమే ఉండగా.. డబ్లింగ్‌ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీబీనగర్‌-గుంటూరు రెండో ట్రైన్ లైన్‌ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం తర్వాత రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ రీసెర్చ్‌లో తేలింది. బీబీనగర్‌-గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్‌-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌ సహా విజయవాడ ఇంటర్‌సిటీ, గుంటూరు ఇంటర్‌సిటీ, శబరి, ఫలక్‌నుమా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వంటి ముఖ్యమైన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

Continue Reading
Career8 hours ago

IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

National8 hours ago

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

National8 hours ago

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

International8 hours ago

ఆ లిస్ట్​ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్​లో రానుందంటే? – PARIS OLYMPICS 2024

National9 hours ago

Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

National1 day ago

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Telangana1 day ago

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

National2 days ago

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

National2 days ago

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

International2 days ago

ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

National2 days ago

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

International2 days ago

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

National2 days ago

కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

International2 days ago

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

International4 days ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National4 days ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana4 days ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National4 days ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International4 days ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International4 days ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh4 days ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National4 days ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business5 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh6 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International6 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Education6 days ago

తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

Spiritual6 days ago

పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

National6 days ago

‘బ్రాండెడ్’ షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

National6 days ago

UPSC ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా!- IAS పూజా ఖేడ్కర్‌ వివాదంతో!!

National6 days ago

పూజా ఖేడ్కర్‌కు UPSC షాక్​- అభ్యర్థిత్వం రద్దు? పరీక్షలు రాయకుండా బ్యాన్​పై షోకాజ్​ నోటీసులు – pooja khedkar ias controversy

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education2 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National2 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News2 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National2 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh2 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National2 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh1 month ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Andhrapradesh1 month ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh1 month ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Political2 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

News2 months ago

Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Trending