International

గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి​- 39మంది మృతి!

Published

on

Israel Air Strike On Gaza : గాజా పట్టీలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్‌ శిబిరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. పాఠశాలపై తమ యుద్ధవిమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్, ఇతర ఉగ్రసంస్థలు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

అయితే ఇజ్రాయెల్ దాడిలో 39మంది హమాస్‌ అనుబంధ మీడియా అల్‌అక్సా టెలివిజన్ పేర్కొంది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32మంది మృతి చెందినట్లు వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version