Connect with us

Business

HYDలోని ఈ 3 ఏరియాల్లో స్థలం కొంటే.. లక్షల్లో లాభం! మంచి ఛాన్స్!

Published

on

హైదరాబాద్ లో స్థలం కొనడం అంటే సామాన్యులకు అయ్యే పని కాదు. మినిమమ్ సెలబ్రిటీలు అయితేనే గానీ స్థలం కొనలేని పరిస్థితి. అయితే కొంతమంది తెలివైనవారు పలానా ఏరియా డెవలప్ అవుతుంది అని తెలుసుకుని తెలివిగా ముందుగానే ఆ ఏరియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు
.కట్ చేస్తే కొన్నాళ్ళకు ల్యాండ్ రేట్లు పెరిగిపోయి సెలబ్రిటీలు అయిపోతారు. మరి మీరు కూడా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలి అని అనుకుంటే కనుక ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది.

హైదరాబాద్ లో అమంగల్, ఆదిభట్ల, అల్వాల్, బాచుపల్లి, మహేశ్వరం, ఇస్నాపూర్, కడ్తల్, కంది, కొల్లూరు ఇలా చాలా ప్రాంతాలు పెట్టుబడికి స్వర్గధామంగా ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా మూడు ఏరియాలు మిడిల్ క్లాస్ వారి పాలిట స్వర్గధామం అని చెప్పవచ్చు. వాటిలో ఆదిభట్ల, శంకర్ పల్లి, ఘట్కేసర్ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువ. మధ్యతరగతి వారు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ ఏరియాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పదేళ్లలో ఆదిభట్లలో ల్యాండ్ రేట్ల వృద్ధి రేటు చూసుకుంటే 238 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం అంటే 2014లో చదరపు అడుగు 600 పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పుడు అది 2200 అయ్యింది. ఐదేళ్ళలో ల్యాండ్ రేట్లు చూసుకుంటే 51 శాతంగా ఉంది. అంటే 2019లో చదరపు అడుగు 1450 పెట్టి కొనుగోలు చేస్తే అది 2200కి పెరిగింది.

మూడేళ్ళలో 25 శాతం పెరిగింది. అంటే 2021లో 1800 పెట్టి కొనుగోలు చేస్తే 2200 అయ్యింది. ఐటీ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఆదిభట్ల ప్రసిద్ధి చెందింది. పలు మల్టీనేషనల్ కంపెనీలు, టెక్ పార్క్స్ ఈ ఏరియాలో ఉండడం చేత ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ప్రధాన హైవేకి దగ్గరగా ఉన్న కారణంగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఆకర్షణీయమైన ప్రాంతంగా ఉంది. ఐటీ, ఐటీఎస్ కంపెనీలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బడా సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఐటీ కన్సల్టింగ్ వంటి సర్వీసులని అందిస్తున్నాయి. ఇంకా చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఆదిభట్ల నుంచి హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి నిర్మించాలన్న ప్రపోజల్ ఉంది. ఐటీ సెక్టార్ పెరుగుదల, కొత్త విద్యా సంస్థల స్థాపన వంటి వాటి వల్ల ఆదిభట్లలో రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్స్ కి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కి తగ్గట్టు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఈ ఆదిభట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తర్వాత ఆ రేంజ్ లో ఆదిభట్ల డెవలప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 2 వేల నుంచి 2800 రేంజ్ లో ఉంది. అంటే ఒక గజం స్థలం కొనాలంటే 18 వేల నుంచి 25 వేల వరకూ అవుతుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో గజం స్థలం ఎంతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫ్యూచర్ లో ఆదిభట్ల కూడా మరో హైటెక్ సిటీగా మారుతుందని అంటున్నారు.

ఇక ఆదిభట్ల తర్వాత హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు చెప్పుకోతగ్గ ప్రాంతాలుగా ఘట్కేసర్, శంకర్ పల్లి ఏరియాలు చెప్పుకోవచ్చు. ఐటీ కంపెనీలను విస్తరించేందుకు ఇన్వెస్టర్లు ఘట్కేసర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఘట్కేసర్ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే ల్యాండ్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇన్ఫోసిస్ కి ఈ ప్రాంతంలో 450 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని ఇంకా విస్తరించాలని చూస్తుంది. అలానే రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ కి కూడా 150 ఎకరాల ల్యాండ్ ఉంది. ఐబీఎం, అసెంచర్, జెన్ ప్యాక్ట్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఘట్కేసర్ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ఈ కారణంగా డిమాండ్ పెరిగి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఘట్కేసర్ కూడా పెట్టుబడికి మంచి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్ లో చదరపు అడుగు ధర రూ. 1450గా ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తోనే ఎక్కువ లాభాలను అందుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Advertisement

ఇక ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయడానికి మరో అనువైన ప్రాంతం శంకర్ పల్లి. హైదరాబాద్ కు దగ్గర్లో పాపులారిటీ పొందిన ఏరియాల్లో శంకర్ పల్లి ఒకటి. ఓఆర్ఆర్ కు ఐటీకారిడార్ కు దగ్గర్లో ఉండడం శంకర్ పల్లికి బాగా కలిసొచ్చింది. ఐటీ కంపెనీలు, ఇతర ఎంఎన్సీ కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, రియాల్టర్లు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ పల్లి ఏరియాలో చదరపు అడుగు ధర రూ. 1950 ఉంది. గడిచిన ఐదేళ్లలో 50శాతం వృద్ధి సాధించింది. 2019లో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1650 ఉండగా అది ప్రస్తుతం 1950కి పెరిగింది. శంకర్ పల్లిలో రిసార్టులు, ఫాంహౌస్ లు నిర్మాణాలు ఎక్కువగానే ఉన్నాయి. మరో వైపు గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఈ ఏరియాలో నిర్మాణాలు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణాలతో ఇప్పుడు స్థలాలపై ఇన్వెస్ట్ చేసేవారికి భవిష్యత్తులో లక్షల్లో లాభాలు రావడం ఖాయమని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Business

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Published

on

దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింద
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..!
IT Employees: దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింది
Wipro Hiring Plans: భారత దిగ్గజ ఐటీ సంస్థలు వరుసగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. తొలుత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత వరుసగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కూడా ఫలితాలు వెల్లడించగా ఇప్పుడు శుక్రవారం రోజు విప్రో కూడా Q1 ఫలితాల్ని వెల్లడించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 3003.2 కోట్లుగా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 4.6 శాతం మేర పెరిగింది. ఇక ఆదాయం 3.8 శాతం తగ్గి రూ. 21,963.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఇది రూ. 22,831.10 కోట్లుగా ఉండేది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే విప్రో ఈసారి అంచనాల్ని మించి రాణించిందని చెప్పొచ్చ

విప్రో ఉద్యోగులు

ఇక విప్రోను గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన అతిపెద్ద సమస్య కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం. ముఖ్యంగా గడిచిన 6 త్రైమాసికాలు అంటే మొత్తం 18 నెలలు.. విప్రోలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం ట్రెండ్ మార్చేసింది. గత 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈసారి మాత్రం అది పెరిగింది.

విప్రో ఉద్యోగుల సంఖ్య..
ఈ ఏప్రిల్- జూన్ సమయంలో విప్రోలో ఉద్యోగుల సంఖ్య 337 పెరిగింది. జూన్ 30 తో ముగిసిన నాటికి ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,34,391 గా ఉంది. అయినప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలోని ఉద్యోగుల సంఖ్యతో చూస్తే 15,367 తక్కువే. అప్పుడు ఉద్యోగుల సంఖ్య 2,49,758 గా ఉండగా.. వరుసగా 3 త్రైమాసికాల్లో ఈ మేర తగ్గిందన్నమాట. ఇక ఫలితాల సందర్భంగానే అట్రిషన్ రేటు గురించి కూడా ప్రకటించింది సంస్థ. ఇది 14.2 శాతం నుంచి 14.1 శాతానికి దిగొచ్చింది.

విప్రో నియామకాలు..
మరోవైపు కొత్త నియామకాలపైనా విప్రో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 వేల మంది నుంచి 12 వేల వరకు తాజా ఉత్తీర్ణుల్ని (ఫ్రెషర్స్) క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు (కళాశాల ప్రాంగణాలు), ఆఫ్ క్యాంపస్ ఎంపికల ద్వారా నియమించుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు ఆఫర్ లెటర్స్ ఇచ్చినవారికి కొలువులు ఇవ్వడం పూర్తి చేయనున్నట్లు విప్రో హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఈ 3 నెలల సమయంలో 3 వేల మందిని కొత్తగా చేర్చుకున్నట్లు వివరించారు. గత త్రైమాసికంలో కొత్తగా 100 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్స్ దక్కించుకున్నట్లు తెలిపారు విప్రో సీఈఓ

Advertisement
Continue Reading

Business

పోస్టాఫీసులో ఖాతా ఉన్న వారికి నిర్మలా సీతారామన్ ఊహించని శుభవార్త

Published

on

ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే, పోస్ట్ ఆఫీస్‌లు కూడా చాలా పొదుపు పథకాలను కలిగి ఉన్నాయి, కొన్ని పోస్టాఫీసు పథకాలు కస్టమర్ పెట్టుబడి కోసం బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ విధంగా, జూలై 1 నుండి, పోస్ట్ ఆఫీస్‌లో అనేక కొత్తపథకాలు ప్రారంభమయ్యాయి, మీకు అద్భుతమైన రాబడిని ( Amazing Returns ) ఇచ్చే పెట్టుబడి వనరులో పెట్టుబడి పెట్టడానికి మీకు ప్రణాళిక ఉంటే, Post Office యొక్క ఈ new RD scheme మీ ఉత్తమ ఎంపిక.

పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్‌డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.

Post Office Recurring Deposit Scheme:

పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్‌డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.

ఈ ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ( special recurring deposit scheme ) లో, పెట్టుబడిదారుల డబ్బుకు 7.5% వడ్డీ రేటు నిర్ణయించబడింది. కేవలం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయండి మరియు మెచ్యూరిటీ వ్యవధిలో పొదుపుతో అధిక రాబడిని పొందండి.

Advertisement

కనీసం ₹100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి:

పోస్టాఫీసు ప్రత్యేక RD పథకంలో కేవలం వంద రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. మీరు అటువంటి ప్రత్యేక పథకాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు వెంటనే మీ సమీపంలోని పోస్టాఫీసు శాఖ Post Office ను సందర్శించి పెట్టుబడి ఖాతాను తెరవవచ్చు.

ఉదాహరణ: మీరు నెలవారీ ₹840 పెట్టుబడితో 5-సంవత్సరాల ప్లాన్‌ను ప్రారంభిస్తే, మీ మొత్తం పెట్టుబడి మొత్తం సంవత్సరానికి ₹10,080 అవుతుంది. దీని ప్రకారం ఐదు సంవత్సరాలకు ₹50,400. మెచ్యూరిటీ వ్యవధిలో 7.5% వడ్డీ ప్రాతిపదికన మొత్తం ₹72,665 విత్‌డ్రా చేసుకోవచ్చు.

Continue Reading

Business

Wipro: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. విప్రో జాక్‌పాట్.. అమెరికా కంపెనీతో రూ.4500 కోట్ల డీల్‌!

Published

on

Wipro: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో టెక్ కంపెనీలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెక్, ఐటీ కంపెనీలకు పెద్ద డీల్స్ అంతంమాత్రంగానే ఉంటుండడంతో చాలా కంపెనీలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల భారతీయ టెక్ కంపెనీలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి కంపెనీలు బిగ్ డీల్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో చేరిపోయింది దేశీయ టెక్ దిగ్గజం విప్రో.

ఐటీ సర్వీసెస్ మేజర్ విప్రో తాజాగా అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సుమారు 550 మిలియన్ డాలర్ల ఆర్డర్ అందుకుంది. ఈ డీల్‌పై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ కాంట్రాక్టు 5 ఏళ్ల పాటు ఉంటుందని, అమెరికా కంపెనీతో 550 మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది విప్రో. భారత దేశ కరెన్సీలో చూసుకుంటే ఈ డీల్ విలువ సుమారు రూ.4500 కోట్లకుపైగా ఉంటుంది. ఈ డీల్ ద్వారా 5 ఏళ్ల పాటు అమెరికా కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్‌కు కొన్ని ప్రొడక్టులు, పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాల కోసం నిర్వహించే సేవలను అందిస్తుందని ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, ఈ డీల్‌కి సంబంధించిన ఇతర విషయాలేమీ విప్రో బహిర్గతం చేయలేదు.

ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్న క్రమంలో భారీ డీల్ కుదుర్చుకోవడం కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సైతం శుభవార్తగానే చెప్పవచ్చు. ప్రాజెక్టులు పెరగడం ద్వారా ఉద్యోగుల తొలగింపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు.. ఈ డీల్‌పై పూర్తి విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు పలు విషయాలు వెల్లడించారు. ఇది 5 ఏళ్ల టైమ్ పీరియడ్ కాంట్రాక్ట్ అని తెలిపారు. ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్దిష్ట సొల్యూషన్స్ కోసం సర్వీసులు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టేజీలో మిగిలిన వివరాలను కంపెనీ బహిర్గతం చేయాలనుకోవట్లేదని వెల్లడించారు.

500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉండే పెద్ద డీల్స్, కాంట్రాక్టులు అనేవి టాప్ టైప్ ఐటీ సర్వీసెస్ సంస్థలకు చాలా కీలకంగా ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్స్ నేరుగా కంపెనీల రెవెన్యూ వృద్దిపై ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక ఏడాది క్యూ4లో విప్రో ఇప్పటికే అతిపెద్ద డీల్ 1.2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ రెవెన్యూ వృద్ధిని 9.5 శాతం మేర పెంచింది.

Continue Reading
Andhrapradesh2 hours ago

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!

International2 hours ago

‘గత ఒప్పందాల పట్ల గౌరవం ఉండాలి- బార్డర్​లో శాంతి ఉంటేనే చైనాతో సత్సంబంధాలు!’ : జైశంకర్

International2 hours ago

US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్‌లో వెల్లడి ..

International2 hours ago

Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారన్న మస్క్.. తీవ్రంగా ఖండించిన కుమార్తె!

National2 hours ago

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?

Career1 day ago

IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

National1 day ago

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

National1 day ago

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

International1 day ago

ఆ లిస్ట్​ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్​లో రానుందంటే? – PARIS OLYMPICS 2024

National1 day ago

Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

National2 days ago

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Telangana2 days ago

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

National3 days ago

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

National3 days ago

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

International3 days ago

ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

National3 days ago

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

International3 days ago

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

National3 days ago

కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

International3 days ago

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

International4 days ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National4 days ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana4 days ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National5 days ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International5 days ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International5 days ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh5 days ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National5 days ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business6 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh6 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International6 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education2 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National2 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News2 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National2 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

National2 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh2 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh2 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh1 month ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Political2 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh2 months ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Spiritual2 months ago

Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?

Trending