Andhrapradesh

CBN Campaign: చెల్లెళ్లకు సమాధానం చెప్పి జగన్ జనంలోకి రావాలన్న చంద్రబాబు… మదనపల్లెలో ఎన్నికల ప్రచారం

Published

on

CBN Campaign: ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు సొంత చెల్లెళ్లు లేవనెత్తిన ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రజాగళం పేరిట ప్రచారం ప్రారంభించారు.

ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడుచంద్రబాబు

చంద్రబాబు సభలో టీడీపీ ఎన్నికల చిహ్నాన్ని ప్రదర్శిస్తున్న అభిమాని

మదనపల్లెలో ముస్లిం మైనార్టీలతో మాట్లాడుతున్న చంద్రబాబు

చంద్రబాబు రోడ్ షోలో అభిమానం ఉత్సాహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version