Education

AP High Court: ఏపీలో డీఎస్సీకి లైన్‌క్లియర్..

Published

on

AP High Court: డీఎస్సీ నోటిఫికేషన్‌పై AP హైకోర్టులో విచారణ జరిగింది. SGT పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
బీఈడీ అభ్యర్థులను ఎస్‌.జీ.టీ పోస్టులకు అనుమతించబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. SGTకి బీఈడీ అభ్యర్థుల అనుమతి నిబంధనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version