Connect with us

Andhrapradesh

AP Assembly Election Schedule :ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదల- మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్

Published

on

AP Assembly Election Schedule : ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీఐ విడుదల చేసింది. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్-2024(AP Assembly Election Schedule) ను భారత ఎన్నికల సంఘం(ECI) విడుదల చేసింది.తక్షణమే ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

  • ఎన్నికల నోటిఫికేషన్- ఏప్రిల్ 18
  • నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ – ఏప్రిల్ 25
  • నామినేషన్లు ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • నామినేషన్ పరిశీలన -ఏప్రిల్ 26
  • ఎన్నికల పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ తేదీ- జూన్ 4

  • లోక్ సభ ఎన్నికల షెడ్యూల్
    దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు ఈసీఐ తెలిపింది. ఏపీలో మే 13వ పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ఉంటుందని సీఈసీ ప్రకటించారు.

  • ఎన్నికల నోటిఫికేషన్- ఏప్రిల్ 18
  • నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ – ఏప్రిల్ 25
  • నామినేషన్లు ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • నామినేషన్ పరిశీలన -ఏప్రిల్ 26
  • ఎన్నికల పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ తేదీ- జూన్ 4.
  • తెలంగాణలో ఉపఎన్నిక
    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ కారణంగా ఇక్కడ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీఐ షెడ్యూల్ ప్రకటించింది. నాలుగే షెడ్యూల్ లో తెలంగాణలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

  • ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
  • నామినేషన్ కు చివరి తేదీ-ఏప్రిల్ 25
  • నామినేషన్ పరీశీలన- ఏప్రిల్ 26
  • నామినేషన్ ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ -జూన్ 4
  • Andhrapradesh

    Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

    Published

    on

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పండుగ ప్రారంభం కానుంది. ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా లిఫ్ట్ చేసింది చంద్రబాబు సర్కార్. ఆగష్టు 19 వ తేదీ నుంచి 31 తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పారదర్శక విధానంలో బదిలీలు జరగాలని ఆదేశించింది. రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం.

    మే నెలలోనే జరగాలి కానీ..
    వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రతీ ఏటా మే నెలలో జరగాలి. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేలో బదిలీలు జరగకపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెటిల్ అవ్వడానికి రెండు నెలలు పట్టింది. ఈలోపు ఉన్నత అధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా సాధారణ బదిలీలపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

    మొత్తం 15 శాఖల్లో బదిలీలు
    మొత్తం 15 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది.

    ఉపాద్యాయులు, వైద్య సిబ్బంది కి నో..
    మరోవైపు ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. వీళ్ళను అకడమిక్ సంవత్సరం ప్రారంభం కాకముందే బదిలీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అకడమిక్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమయంలో మారిస్తే, అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలాఖరు తర్వాత మళ్లీ బదిలీలపై నిషేధాన్ని విధించనుంది.

    ఏజెన్సీలో రెండేళ్లు చేస్తే చాలు
    ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీలను వర్తింపచేస్తారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశమిచ్చింది ప్రభుత్వం.

    Advertisement

    యూనియన్ ఆఫీస్ బేరర్స్ విషయంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్
    అదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్‌ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది ప్రభుత్వం. ఆఫీస్‌ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్‌ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పరిశీలన తర్వాత కూడా పరిపాలనపరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియక పోయినా ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం.

    రాజకీయ జోక్యం నో..
    ఇదే సమయంలో బదిలీలు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఎక్కడా అవినీతి కానీ, రాజకీయ జోక్యం గాని లేకుండా చూడాలని… అలాంటివి ఉంటే ఆ బదిలీలని రద్దు చేయాలని కూడా హెచ్చరించారట సీఎం చంద్రబాబు. దీంతో పూర్తిగా మెరిట్ ప్రకారమే బదిలీలు ఉండబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలాఖరు వరకు ఇక అన్ని శాఖల్లో బదిలీల పండగే జరగబోతుంది.

    Continue Reading

    Andhrapradesh

    TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

    Published

    on

    తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవ, అంగప్రదక్షిణ తదితర సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించి నవంబరు నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సోమవారం (ఆగస్టు 19) నుంచి విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను సోమవారం (ఆగస్టు 19న) ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఆగస్టు 21న ఉదయం 10 వరకు శ్రీవారి భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్‌లో ఈ సేవా టికెట్లు పొందినవారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

    శ్రీవారి ఆలయంలో నవంబర్ మాసంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలకు సంబంధించిన వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

    అలాగే శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్లను ఆగస్టు 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను గస్టు 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

    వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు కల్పిస్తున్న ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

    నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

    Advertisement

    తిరుమల-తిరుపతి శ్రీవారి సేవా కోటా ఆగస్టు 28న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

    Continue Reading

    Andhrapradesh

    Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

    Published

    on

    కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. మూసీ నదిని ప్రక్షాళనే కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నాంగా చూపిస్తామని చెబుతోంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తామని చెబుతోంది. అయితే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో తమను రోడ్డున పడేస్తున్నారని నది పరివాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

    రూపాయి.. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆందోళనకు దిగారు. ఎప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి తమ ఇంటిని కూల్చేస్తారోనని గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు మూసి నది ప్రాంతవాసులు. మూసీ ప్రాంతవాసుల ఆందోళనకు సీపీఎం మద్దతు తెలిపింది. పేదల ఇళ్లు కూల్చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం గేట్‌ మూసివేశారు. ఇలా ఆందోళనలు మొదలు కావడంతో మూసీ వెంట ఉన్న ఆస్తుల సేకరణ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Continue Reading
    Andhrapradesh3 weeks ago

    Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

    Andhrapradesh3 weeks ago

    TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

    Andhrapradesh3 weeks ago

    Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

    Spiritual3 weeks ago

    కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

    National3 weeks ago

    స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

    National3 weeks ago

    Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

    National3 weeks ago

    ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

    Andhrapradesh3 weeks ago

    NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

    International4 weeks ago

    యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

    Hashtag4 weeks ago

    Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

    International4 weeks ago

    రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

    National4 weeks ago

    78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

    National4 weeks ago

    UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

    Andhrapradesh4 weeks ago

    AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

    International4 weeks ago

    ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

    International4 weeks ago

    ‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

    International4 weeks ago

    Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    Technology4 weeks ago

    WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

    National4 weeks ago

    2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

    National4 weeks ago

    ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

    International4 weeks ago

    Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

    National4 weeks ago

    PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

    Telangana4 weeks ago

    Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

    Andhrapradesh4 weeks ago

    PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

    Andhrapradesh4 weeks ago

    Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

    Cricket4 weeks ago

    Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

    National4 weeks ago

    17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..

    National4 weeks ago

    New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

    Andhrapradesh4 weeks ago

    Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పట్నుంచంటే..?

    Spiritual4 weeks ago

    ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?

    Business3 months ago

    Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

    Career3 months ago

    విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

    Business3 months ago

    ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

    National4 months ago

    IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

    News3 months ago

    జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

    Business3 months ago

    ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

    Education3 months ago

    వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

    National3 months ago

    Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

    National3 months ago

    అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

    Andhrapradesh3 months ago

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

    Spiritual3 months ago

    Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

    Telangana3 months ago

    Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

    Crime News3 months ago

    జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

    Andhrapradesh2 months ago

    జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

    National3 months ago

    నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

    Railways3 months ago

    పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

    National3 months ago

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

    Andhrapradesh3 months ago

    పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

    National3 months ago

    కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

    Andhrapradesh3 months ago

    250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

    Political3 months ago

    కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

    Political3 months ago

    పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

    Andhrapradesh3 months ago

    ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

    Andhrapradesh3 months ago

    వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

    National3 months ago

    Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

    Weather3 months ago

    జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

    Education3 months ago

    ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

    Andhrapradesh3 months ago

    సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

    Business3 months ago

    ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

    Andhrapradesh3 months ago

    SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

    Trending