News
కారు,బైకు ఉన్న వారు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి
![](https://infoline.one/wp-content/uploads/2024/05/n6085866801715770777992210b8ff30e113059f5d449640611628d6f189561d154453e8e4b7090ebc9a3fb.jpg)
ఈమధ్య కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిఅవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల కొంతమంది వాహనదారులు తమ నెంబర్ ప్లేట్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రక రకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవం చూస్తున్నాం.ఇటా చేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే పోలీసులు నెంబర్ ప్లేట్ పై అక్షరాలు గుర్తించడం కష్టతరంగా మారుతుంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు పై వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వీటన్నింటికి చెక్ పెడుతూ ఆర్టీఓ కీలక నిర్ణయం తీసుకుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP)తప్పని సరి చేసింది. వివరాల్లోకి వెళితే..
కారు, బైక్ ఇతర వాహనదారులకు బీ అలర్ట్. ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్ల గప్పి వాహనాలు నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. జరిమానాలు విధిస్తున్నా కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు అంటున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేశారు. కొంతమంది వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు.. అలా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.10 వేల జరిమానా విధించనున్నారు. అంతేకాదు వాహనం కూడా సీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలను పెట్రోల్ పంప్ ల వద్ద ఆపి జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీస్ ఇచ్చిది. అలాగే సర్టిఫికెట్ సకాలంలో రెన్యూవల్ చేయించని వారికి రూ.10 వేల
లాగే, కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోలు పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీసు ఇచ్చింది. PUC) అదే విధంగా, సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే, రూ 10,000 జరిమానా విధించబడుతుంది. ఇక వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పని సరి చేసింది రవవాణా శాఖ. 31 డిసెంబర్ 2022 వరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏప్రిల్ 1, 2019 కంటే ముందు రిజిస్టర్ చేసిన అన్ని ద్విచక్ర వాహనాలు, కార్లకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని అదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. మీ వాహనాలపై హెచ్ఎస్ఆర్పీ లేనట్లేయితే.. వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి.
మోటారు వాహన చట్ట ప్రకారం, వాహనాలు తప్పని సరిగా హెచ్ఎస్ఆర్పీ, కలర్ కోడెడ్ స్టిక్కర్ లను కలిగి ఉండాలని చెబుతుంది. జూన్ 1 తర్వాత హెచ్ఎస్ఆర్పీ అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు.. మే 31 వరకు నెంబర్ ప్లేట్ తీసుకోవాలని ఆర్టీఓ చెబుతుంది. హెచ్ఎస్ఆర్పీ పెట్రోల్ బంక్ లోనూ తనిఖీ చేసే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 2019 లోపు వాహనదారులు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ ను పొందాలని కారు, ఆటో, బైక్ నడిపే డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనలు అమలు చేసినట్లు ఆర్టీఓ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చిన్న వాహనాలకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేల జరిమానా విధిస్తారని తెలిపింది.
హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ ని అల్యూమినియంతో తయారు చేస్తారు. ఒక్కసారి ఉపయోగించిన స్నాప్ – ఆన్ లాక్ ద్వారా వాహనం ముందు, వెనుక భాగంలో ఇన్ స్టాల్ చేస్తారు. ఇందులో ‘INDIA’ అని 45 డిగ్రీల కోణంలో రాయబడి ఉంటుంది. ఈ ప్లేట్ లో సంఖ్యలు, అక్షరాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిపై లైట్ పడితే సంఖ్యలు, అక్షరాలు మెరిసిపోతాయి. దీంతో సీసీటీవీ కెమెరాల్లో సులువుగా కనుగొనే ఛాన్స్ ఉంటుంది. ప్లేట్ ఎగువ ఎడమ మూలలో నీలం రంగు లో ఉన్న అశోక చక్రం హాట్ స్టాంప్డ్ క్రోమియం ఆధారిత హూల్ గ్రామ్ ఉంటుంది. అలాగే దీని కింద 10 అంకెల రహస్య కోడ్ పిన్ ఎడమ మూల లో లేజర్ తో రాసి ఉంటుంది. ఈ రహస్య కోడ్ లో వాణానికి సంబంధించిన ఛాసిస్, ఇంజన్ నెంబర్, కొనుగోలు తేది, వాహనం మోడల్, డీలర్, రిజిస్ట్రేషన్ అథారిటీ అన్న వివరాలు ఉంటాయి. కారులో రెండు కోడ్ లుee రంగు పూతతో కూడిన స్టిక్కర్ పై కూడా రాసి ఉంటుంది. హెచ్ఎస్ఆర్పీ నెంబర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
News
Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు
![](https://infoline.one/wp-content/uploads/2024/07/cr-20240714tn66936d6460c7c.jpg)
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు
గత నెల 24న వెంకటపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర
17 రోజులపాటు 433 కిలోమీటర్ల ప్రయాణం
నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు రైతులు
అమరావతి రైతుల పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది. నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకుని సోమవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
మొత్తం 30 మంది రైతులు 17 రోజులపాటు 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు (సోమవారం) స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కటైన అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం చేపట్టారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రావడం, అమరావతినే తిరిగి రాజధానిగా ప్రకటించి పనులు ప్రారంభించడంతో రైతులు దీక్ష విరమించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో ఇటీవల పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
News
Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!
![](https://infoline.one/wp-content/uploads/2024/07/anant-ambani-111676230.jpg)
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్స్ అందించింది అంబానీ ఫ్యామిలీ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. బాక్సులో వెండి నాణెం సహా ఏమున్నాయో ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఓ రేంజ్లో ఉంటుందని తెలిసిందే. అందరు ఊహించిన దానికంటే ఘనంగానే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిపిస్తున్నారు ముకేశ్ అంబానీ. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ఇప్పకిటే అతిథులను వివాహ వేదిక వద్దకు తరలించేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్ విమానాలను అందుబాటులో ఉంచింది అంబానీ కుటుంబం. పెళ్లి కోసం అంబానీలు చేస్తున్న ప్రతి వేడుక ఆసక్తికరంగా నిలుస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం ప్రత్యేక వెడ్డింగ్ గిఫ్టులు పంపించింది.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం వేళ తమకు అందించిన వెడ్డింగ్ గిఫ్ట్స్ సంబంధించిన ఫోటోలను పలువురు ఉద్యోగుల సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకి అందులో ఏమున్నాయంటే. ఎరుపు రంగు బాక్సు పై బంగారు వర్ణం అక్షరాలతో వధూవరుల పేర్లు కనిపిస్తున్నాయి. బాక్సు లోపల నాలుగు రకాల మిఠాయిలు, తినుబండారాలు ఉన్నాయి. ఆలూ భుజియా, సేవ్, చిడ్వాతో పాటు ఓ సిల్వర్ కాయిన్ సైతం అందించారు.
News
ఈపీఎఫ్ఓ …పెనాల్టీ తగ్గింపు
![](https://infoline.one/wp-content/uploads/2024/06/n617926666171860041349233fd2751f148f5cf042ad4710bc32e3d3bf835a9e1346b438a2a7703cd9c680b.jpg)
ఏంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.
కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.
గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education11 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం