Hashtag
Anant Ambani : అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జంగిల్ సఫారీ..!
![](https://infoline.one/wp-content/uploads/2024/03/article-l-202436122143180071000.webp)
అంబానీ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు గుజరాత్లోని జామ్నగర్ ముస్తాబైంది.గుజరాత్ జామ్నగర్ మొత్తం సెలబ్రిటీలతో కన్నులపండుగగా మారింది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రెండవ రోజు ప్రీ వెడ్డింగ్ వేడుక వాక్ ఆన్ ది వైల్డ్సైడ్ థీమ్తో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా, వేడుకకు వచ్చిన అతిథులు గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు ముఖేష్ అంబానీకి చెందిన జంతు సంరక్షణ కేంద్రమైన వంతరాను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అంబానీ కోడలు రాధిక మర్చంట్ ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు.
రెండవ రోజు అతిథులకు డ్రెస్ కోడ్ జంగిల్ ఫీవర్. జంతువుల ప్రింట్ల నుండి రంగురంగుల ప్యాలెట్ వరకు సౌకర్యవంతమైన దుస్తులను వేసుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, ఆమె కాబోయే కోడలు రాధికా మర్చంట్లు ప్రత్యేక శైలిలో కనిపించారు. రాధికా మర్చంట్ యానిమల్ ప్రింట్ బ్లూ డ్రెస్లో చాలా అందంగా కనిపించారు. దీనితో పాటు ఆమె మ్యాచింగ్ టోపీని కూడా పెట్టుకున్నారు. కాగా నీతా అంబానీ సీక్విన్ గోల్డ్ ప్యాంట్తో ప్రకాశవంతమైన ఆకుపచ్చ చొక్కా ధరించారు. ఈ ఫంక్షన్లో ఆమె గ్లామరస్ లుక్కి చాలా మంది ఆకర్షితులవుతున్నారు.
అనంత్ అంబానీ మరియు ఆకాష్ అంబానీలు జంతువుల ముద్రణ దుస్తులలో చాలా ఆకర్షణీయంగా కనిపించారు. అనంత్ పువ్వులు మరియు జంతువులు ఉన్న మెరూన్ ప్రింటెడ్ షర్ట్ ధరించాడు. అయితే ఆకాష్ అంబానీ రంగురంగుల జంతువులు మరియు పక్షులతో కూడిన స్లీవ్లెస్ జాకెట్ను వేసుకున్నారు. అతను ప్రింటెడ్ జాకెట్ను తెల్లటి చొక్కా మరియు లేత గోధుమరంగు ప్యాంటు వేసుకున్నారు. ఆకాష్ అంబానీ భార్య శ్లోకా అంబానీని అతని సోదరి మరియు ఫ్యాషన్ స్టైలిస్ట్ దియా మెహతా తీర్చిదిద్దారు.
ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన అతిథుల్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, సచిన్ టెండూల్కర్, బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కూడా ప్రత్యేక దుస్తుల్లో కనువిందు చేశారు.
![](http://infoline.one/wp-content/uploads/2024/05/logo-info-3.png)
Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి
![](https://infoline.one/wp-content/uploads/2024/07/New-Project-27_V_jpg-816x480-4g.webp)
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
Hashtag
Mystery Mummy: ఈజిప్ట్ రాజు సమాధిలో ప్రవేశించిన 20 మంది మృతి.. 100 ఏళ్ల రహస్యం నేడు బట్టబయలు
![](https://infoline.one/wp-content/uploads/2024/04/king-tutankhamuns-tomb.webp)
ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు ఇప్పటివరకు శపించబడ్డారని చెబుతూ ఉంటారు. టుటన్ఖామున్ సమాధిని రహస్యంగా తెరిచిన వ్యక్తులు మరణించారని నమ్ముతారు. 20 మంది టుటన్ఖామున్ సమాధిని తెరిచారని, వారందరూ మరణించారని పేర్కొన్నారు. ఈ రహస్య మరణాల పరంపర 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత టుటన్ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎలా చనిపోయారనే నిజం శాస్త్రవేత్తలకు తెలిసింది.
పురాతన ఈజిప్షియన్ గ్రంథాలు మమ్మీ అవశేషాలను భద్రపరిచే వ్యక్తులు ‘ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధితో మరణానికి గురయ్యారని’ చదివినట్లు లెడ్బైబుల్ నివేదించింది. అయినప్పటికీ అటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్లో రాస్ ఫెలోస్ రాసిన కొత్త అధ్యయనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం నిజంగా ఏమి జరిగింది, అంటే సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరణించారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మనుషులు ఎలా చనిపోయారు?
సమాధి తెరచిన ప్రజల మరణాలకు కారణం యురేనియం, విషపూరిత వ్యర్థాలను కలిగి ఉన్న సహజ మూలకాల నుంచి వచ్చే రేడియేషన్ విషప్రయోగం అని నమ్ముతారు. ఈ కణాలు క్యాన్సర్కు కారణమవుతాయి. నివేదికల ప్రకారం 1922లో టుటన్ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన హోవార్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇదే విధంగా మరణించి ఉండవచ్చు. అంతేకాదు హాడ్కిన్స్ లింఫోమా కూడా సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి సుమారు 11 సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి మరణించారు.
వివిధ వ్యాధులతో మరణించారు
నివేదికల ప్రకారం సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తులలో లార్డ్ కార్నార్వోన్ రక్తం విష తుల్యంగా మారడంతో మరణించాడు. అదేవిధంగా సమాధిలోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు కూడా వివిధ వ్యాధులతో మరణించారు. ఆ తర్వాత ఇది శాపంగా భావించడం మొదలు పెట్టారు. అయితే నేడు ఈ మరణాలకు గల అసలు కారణం, ఇప్పుడు ఆ నిజం ప్రపంచం ముందు వెల్లడైంది.
Hashtag
బృహస్పతి పై తుఫాను….. గంటకు 643 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు…….ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
![](https://infoline.one/wp-content/uploads/2024/04/n60270030017138868076084ebea70604e24a20119852d86a3e3a8db92e06e1216c78791c93f987698d3cde.jpg)
సౌర మండలంలోని అతి పెద్దగ్రహాల్లో జుపిటర్ (బృహస్పతి) ఒకటి. ఇది ఇతర గ్రహాల బరువుకంటే రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
రోమన్ దేవత అయిన ‘జుపిటర్’పేరు మీదుగా దీనికా పేరు వచ్చిందని చెప్తారు. నిర్మలమైన ఆకాశంలోకి భూమిపై నుంచి చూస్తే చంద్రుడు, శుక్రుడు గ్రహాల తర్వాత కనిపించేదే జుపిటర్. గురు గ్రహం అని కూడా అంటారు. అయితే ప్రజెంట్ ఈ గ్రహంలో వాతావరణంపై పరిశోధనలు చేపడుతున్న నాసా సైంటిస్టులు 13 వేల కిలో మీటర్ల ఎత్తు నుంచి జునో క్రాఫ్ట్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీసిన ఫొటోలను విడుదల చేశారు.
నాసా సైంటిస్టుల ప్రకారం.. జుపిటర్పై ప్రస్తుతం రంగు రంగుల మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల ఇక్కడ వాతావరణంలో తుఫానులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ ఏర్పడే తుఫానులు దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు కొనసాగుతాయని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే బృహస్పతిని చుట్టు ముట్టిన తుఫానులు, అక్కడ ఘన ఉపరితల ప్రదేశం ఏదీ లేనందున వందల ఏండ్లు కొనసాగుతాయని, గంటకు 643 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని జుపిటర్ ఫొటోలను సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేసిన నాసా పేర్కొన్నది.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh1 month ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!