Spiritual4 months ago
జగన్నాథ, బలరాముడు, సుభద్రల విగ్రహాలను ప్రతి 12ఏళ్లకు ఎందుకు మారుస్తారు? విశిష్టత ఏమిటంటే
జగన్నాథ యాత్రకు ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. ఇది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో పూరీ క్షేత్రంలో జరుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథునికి సంబంధించిన ప్రధాన హిందూ పండుగగా జరుపుకుంటారు. ఈ భారీ రథోత్సవం ఏటా...