Andhrapradesh4 months ago
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు సిద్దం చేస్తున్న భక్తులు.. వీటి ప్రాముఖ్యత ఇదే..
భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కల్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పటి తానీషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్ళతో వలిచిన తలంబ్రాలను...