ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం అనంతపురం- జేఎన్టీయూలో ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చైర్మన్, కన్వీనర్ వెల్లడించారు....
ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల్లో బిటెక్ బిఈ కోర్సులు ప్రవేశాలకు నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే, ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షకి మార్చి 12 నుండి...
AP ECET 2024: ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ...