భారత-చైనా దేశాల మధ్య లడాఖ్ ‘లడాయి’ నేపథ్యంలో చైనా కాస్త దిగివచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద ఫ్రిక్షన్ పాయింట్ నుంచి దశలవారీగా 8 రోజుల్లోగా వెనక్కి వెళ్లేందుకు చైనా అంగీకరించినట్టు తెలుస్తోంది. అంటే 30 శాతం...
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి...
ఎపీలో వైసీపీ గతంలో ఇచ్చిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తతలకు దారి తీసింది....
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వేడి క్రమంగా నెలకొంటోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందనే...
వైసీపీతోనే రాష్ట్ర ప్రగతి జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. సంక్షేమ పథకాలు పొందిన వారందరూ అండగా ఉండాలని కోరారు. మంగళవారం దర్శిలోని కొత్తపాలెం రెండో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ...