: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి...
రామోజీరావు కు ఎపి ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింద.. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరు. ఈ మేరకు ఎపి...
: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు....
కొత్త ట్రాఫిక్ రూల్స్ 2024 జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జేబులు గుల్ల కావడం ఖాయం. ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(RTO) 2024 జూన్ 1 నుంచి కొత్త...
6 రాష్ట్రాలు, 2 యూటీల పరిధిలో ఎన్నికలు దృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖులు లోక్సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్...
: పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ నేతలు కోరారు. రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విజ్ఞప్తికి అంగీకరించారు. వీలైనంత...
ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదుకాగా, పిన్నెల్లి పారారీలో ఉన్నారు. దీనితో రెండు తెలుగురాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం నాలుగు...
ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. ఈ ఉదయం పలువురిపై బదిలీ వేటు వేసింది. అయితే వెంటనే కొత్తవారిని నియమించింది. ఐదుగురు డీఎస్పీలతో పాటు ఏడుగురు సీఐలను నియమిస్తూ ఎన్నికల సంఘం...
అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో...