2024 లోక్సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాలు జూన్ 4, 2024న రానున్నాయి. 17వ లోక్సభ పదవీకాలం జూన్ 16, 2024తో...
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 60,590గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు)...
Microsoft Copilot Pro : ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) ప్లాట్ఫారమ్ ప్రీమియం రేంజ్ కోపైలట్ ప్రో ఇప్పుడు భారత్ సహా 222 దేశాలలో అందుబాటులో ఉంది. ఈ చాట్బాట్ ఆధారిత ఏఐ...
Electoral Bonds Data : ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటా వివరాలను ఎలక్షన్ కమిషన్ ఈరోజు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం స్టేట్ బ్యాంక్ ఆఫ్...
Electoral bonds donors list : అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు కొన్న లాటరీ కింగ్ ఎవరు? ఆయన కంపెనీ.. రాజకీయ పార్టీలకు ఎంత విరాళం ఇచ్చింది? ఇక్కడ తెలుసుకోండి.. Lottery King Santiago Martin :...
Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ వద్ద కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎస్బీఐ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో...
రిలయన్స్ జియో.. దేశంలోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఉచితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అంటూ వచ్చి వేగంగా జనాల్లోకి చొచ్చుకుపోయిన సంస్థ అది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ అది....
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా 8,284 కోట్ల...
సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. వీటిలో అధిక వడ్డీతో పాటు స్థిరమైన రాబడి కారణంగా అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ కు ఈ ఫిక్స్డ్ డిపాజిట్...
Karnataka Govt Hikes DA: లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం 38.75 శాతం...