By Election Schedule for two MLC seats in MLA quota has been Released Today : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయ్యింది....
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని...
ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదల కానున్నాయి. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రకటించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ...
ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు...
AP Pension Hike : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచుతూ జీవో నంబర్ 43ని విడుదల చేసింది. అయితే అందులో ఎన్నికల వాగ్దానం బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రం...
సీనియర్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్ విధానం తెలియక ముప్పతిప్పలు పడుతు కలియుగ ధైవదర్శనం నోచుకొక ఇంతకాలం వృద్దుల నరకయాతన తీర్చే నిర్ణయం తీసుకుంది. దర్శనంకోసం క్యూ కాంప్లెక్స్...
ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి....
Ap లో ఎన్డీఏ కూటమి పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ఈ సారి చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పలువురు...
ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్న...
Tirumala Latest News : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...