వొంటిమిట్ట కోదండ రామాలయం 🙏🌹🙏 వివరణ: ఇది కడప సమీపంలోని వొంటిమిట్ట గ్రామంలోని రామ మందిరం. ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి కారణం ఈ ఆలయాన్ని వొంటుడు మరియు మిట్టడు అనే ఇద్దరు దొంగలు...
: *వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..* ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే...
ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలు ఖాళీ అయితే.. మూడింటికి వైసీపీ తరపున అభ్యర్ధులు నామినేషన్ వేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ్రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో...
పదో తరగతి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇస్రో. ఇస్రో కొంతకాలం క్రితం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది....
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టు వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్: 23 పోస్టులు...
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET – 2024 పరీక్ష షెడ్యూల్ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిoది. ముందుగా మే 13 నుంచి 19 వరకు...
భారత ప్రధానమంత్రి ప్రస్తుతం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ మంగళవారం అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రసంగించారు. ”అహ్లాన్ మోదీ”...
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1లో...
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఎన్జీవోలు మరోసారి సమర శంఖం పూరించారు. సమస్యలపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్న సీఎం జగన్ వినడం లేదని ఎన్జీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి వెళ్లాల్సిందేనని...
ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. ఉద్యోగుల ఆందోళన...