AP EAPCET 2024 Registration: ఆంధ్రప్రదేశ్ EAPCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ కానుంది. జేఎన్టియూ కాకినాడ JNTU Kakinada ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు....
దేశంలోని రైల్వే ప్రయాణికుల సంక్షేమం, త్వరితగతిన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సాధారణ రైళ్లకు భిన్నంగా సకలు సౌకర్యాలు ఉండటంతో వీటికి మంచి రెస్పాన్స్...
CM Jagan : మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. అందుకే దిల్లీలో గడపగడపకూ తిరిగి...
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు.. క్రికెటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్లు ఆడితే అదనంగా భత్యం చెల్లించనుంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ‘టెస్టు క్రికెట్...
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి...
Tirumala Tirupati Devasthanams Updates : తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై(Srivari Salakatla Teppotsavams) ప్రకటన చేసింది టీటీడీ.మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. Tirumala Srivari Salakatla...
APPSC Group 1 Hall Tickets 2024 Download: ఏపీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష(Group 1 Prelim) జరగనుంది. హాల్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ -2024 పరీక్షల షెడ్యూల్ను మార్చింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30వ...
సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడదల రజని అన్నారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు....
వేదికగా చిలకలూరిపేట.. చంద్రబాబు, పవన్ ల ప్రసంగాలు.. భారీగా ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశం.. అమరావతి – ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం ఒక్కటే మిగిలుందని వెల్లడించారు టిడిపి...