ఇచ్ఛాపురం:సామాన్యగృహిణి నుంచి భర్త, మామ అడుగు జాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించడం, జెడ్పీ చైర్ పర్సన్గా తనదైన పనితీరు కనబరచడం, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కావడం వర కు పిరియా విజయ ప్రస్థానం ఓ సినిమా...
మిగతా రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఒడిశా) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఎన్నికల కౌంటింగ్ తేదీని జూన్ 4 నుంచి జూన్ 2కి మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం...
Chandrababu : ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమే జగన్ విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. అని విమర్శించారు. జగన్కు ఓటేయవద్దని సొంత చెల్లెళ్లే...
AP Assembly Election Schedule : ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీఐ విడుదల చేసింది. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్-2024(AP...
2024 లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా,...
Lok Sabha Election 2024: 18వ లోక్ సభకు ఎంపీలను ఎన్నుకునే ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలు ఏప్రిల్...
Anganwadi Employees : ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 42 రోజులపాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్లోని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. కాషాయ...
YSR EBC Nestham: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మహిళా సాధికారతలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. ఏపీ సిఎం జగన్ Ys Jaganనేడు నంద్యాల...
AP Govt On Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలిపింది....