రాష్ట్రంలోని పెట్రోల్ బంకు యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, దాడుల నేపథ్యంలో బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాల్లోని...
అధికారులు ఏ కార్యక్రమం తలపెట్టినా.. దాని గురించి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతే తప్ప తమ ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే విషయం కోర్టులకు చేరడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. భూముల రీ సర్వే పేరుతో...
దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు...
3 Year Old Boy with Amazing Talent: ఆ బాలుడి వయస్సు మూడేళ్లు అతగాడి టాలెంట్ చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. తెలుగు నెలల పేర్లు, విజయవాడ ఎంజీ రోడ్డులోని షాపింగ్ మాల్స్ పేర్లు...
Govt set up a SIT on Incidents of Election Violence in AP: రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ...
Ap Violence : కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది. దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై...
నైరుతి రుతుపవనాలు 19 మే, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు...
EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి,...
Boat Stuck In Krishna river : కృష్ణా నది మధ్యలో ఒక లాంచీ నిలిచిపోయింది. 25 మందితో వెళ్లిన లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో ఆగిపోయింది. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ఘటన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేటి నుండి ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 23 వరకు జరిగే ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి...