Poleramma Jatara in Naidupet in Tirupati District : తిరుపతి జిల్లా నాయుడుపేటలో నేటి నుంచి 3 రోజులపాటు జరగనున్న పోలేరమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. దేవాదాయశాఖ అధికారులు సంప్రదాయబద్ధంగా పోలేరమ్మకు సారెను సమర్పించారు....
ఆంధ్రప్రదేశ్లో ఈఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా...
AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియను మే 23నుంచి ప్రారంభించారు. 2024 పాలిసెట్ ఫలితాలను ఏపీ సాంకేతిక విద్యా మండలి...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధగంట పాటు వర్షం దంచికొట్టింది కుంభవృష్టి కురిసింది. శ్రీశైలం, సున్నిపెంటల, లింగలగట్టులో ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో ప్రధాన విధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుండి ఉక్కపోతగా...
కొత్త నిబంధనతో గందరగోళం వైన్షాపుల దగ్గర మందుబాబుల గగ్గోలు: ప్రభుత్వ వైన్ షాపులు వద్ద మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్లు డబ్బులు ఇస్తేనే మద్యం విక్రయించే విధానానికి శుక్రవారం నుంచి ప్రభుత్వం చరమగీతం పలికింది. తాజాగా...
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. గత వారం రోజులుగా కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో...
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో...
Cyclone Remal : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాన్ కు రెమాల్ గా నామకరణం చేశారు. ఖేపుపురా (బంగ్లాదేశ్)కి దక్షిణంగా 610కిలో మీటర్ల దూరంలో.. సాగర్ దీవులకు (పశ్చిమ...
మూడో రోజు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజూ సేవలు నిలిచిపోయాయి. దీంతో నెట్వర్క్...
: పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ నేతలు కోరారు. రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విజ్ఞప్తికి అంగీకరించారు. వీలైనంత...